Preetish Nandi
- ప్రపంచస్థాయి వ్యాపార పత్రికల్లో భారత్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. సాధిస్తున్న విజయాలతో కాదు, ఎప్పటికప్పుడు కొత్త స్కామ్లు వెలుగులోకి వస్తుండటంతో...!
- అధికారంలో ఉన్నవారు పక్కవారి మాటలను పట్టించుకోరు. ఎందుకంటే, తాము ఆ దర్పాన్ని ఏదో ఒక రోజు కోల్పోతామనే ఆలోచన వారికి కల్లో కూడా రాదు
No comments:
Post a Comment